Thursday, March 28, 2024

చివర్లో లాభాల్లో ముగిసిన మార్కెట్లు..

ఇంట్రాడేలో భారీ నష్టాల్లోకి కూరుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు సెన్సెక్స్ ఒకానొక సమయంలో దాదాపు 600 పాయింట్లకు పైగా నష్టపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పత్రికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. అయితే, ఆ తర్వాత సూచీలు క్రమంగా పుంజుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 52,344కి చేరుకుంది. నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 15,683 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement