Tuesday, April 16, 2024

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఉదయం మార్కెట్లు ఉత్సాహంగానే ప్రారంభమవడంతో ఒకానొక సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు లాభాన్ని పొందింది. అయితే, మధ్యాహ్నం వరకు జోరుగానే వున్న మార్కెట్లు ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీ లాభాలు హరించాయి. సెన్సెక్స్ 84.45 పాయింట్ల లాభంతో 49,746.21 వద్ద … నిఫ్టీ 54.75 పాయింట్ల లాభంతో 14,873.80 వద్ద ముగిశాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement