Tuesday, April 16, 2024

బిగ్ ఆఫర్.. శ్యాంసంగ్ గెలాక్సీ పై సూపర్ డిస్కౌంట్..

శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్ పైన కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.95,999 గా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని తక్కువలో తక్కువగా రూ.20,119కే పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రత్యేక ఆఫర్ కింద రూ.16వేల డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.79,999కి అందుబాటులో ఉండనుంది. .

ఫోన్ ఎక్స్‌ఛేంజీ కింద రూ.59,880 వరకు రాయితీ కల్పిస్తోంది. అంటే ఫోన్ ధర రూ.20,119కి చేరుకుంటుంది. అయితే, ఈ ఆఫర్‌ని వాడుకునే ముందు పాత ఫోన్‌ వాల్యూ ఎంతో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ని ఈ రోజు (మార్చి 27) వరకు మాత్రమే పరిమితం చేసింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో ఎస్23 మొబైల్ రూపుదిద్దుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement