Saturday, April 20, 2024

జిల్లా పరిషత్ పదవులను స్వీప్ చేసిన వైసీపీ.. జడ్పీ ఛైర్మన్ల వీరే..

ఏపీలోని అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైసీపీ సొంతం చేసుకుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా – బోయ గిరిజమ్మ, చిత్తూరు జిల్లా – శ్రీనివాసులు, తూర్పుగోదావరి జిల్లా – వేణుగోపాల రావు, పశ్చిమగోదావరి జిల్లా – కవురు శ్రీనివాస్, గుంటూరు జిల్లా – హెనీ క్రిస్టినా, కర్నూలు జిల్లా- వెంకట సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా – ఉప్పాళ్ల హారిక, నెల్లూరు జిల్లా – ఆనం అరుణమ్మ, ప్రకాశం జిల్లా – వెంకాయమ్మ, కడప జిల్లా – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, విశాఖ జిల్లా – జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా – మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా – విజయ. అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవులను సొంతం చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement