Saturday, April 13, 2024

చంద్రబాబుకు షాక్.. కుప్పంలో వైఎస్సార్‌సీపీ హవా

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన చిత్తూరు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే వైసీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. మరో 4 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement