Saturday, April 13, 2024

పశ్చిమ గోదావరిలో రెండు చోట్ల వైకాపాదే విజయం

పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులే గెలుపొందారు. వైకాపా అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంగకా రవీంద్రనాథ్‌ విజయం సాధించారు. మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1088 మందిస్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. వైకాపాకు చెందిన కవురు శ్రీనివాస్‌కు 481 మొదటిప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. వంకా రవీంద్రనరాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యకర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement