Thursday, April 25, 2024

Big Breaking | అంగన్​వాడీ కార్యకర్తను హతమార్చిన వైసీపీ నేత.. ప్రకాశం జిల్లాలో దారుణం

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. టంగుటూరు మండలం రావివారిపాలెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అంగన్​వాడీ కార్యకర్త హనుమాయమ్మ ఇవ్వాల (మంగళవారం) హత్యకు గురయ్యింది. వైసీపీ నేత మాలకొండయ్య ఆమెను ట్రాక్టర్​తో తొక్కించి దారుణంగా హతమార్చాడు. 15 ఏండ్లుగా ఇరు కుటుంబాల మధ్య పొలం తగాదాలున్నట్టు తెలుస్తోంది.  ఈ ఘటన తర్వాత మాలకొండయ్య పరారయినట్టు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement