Thursday, April 25, 2024

7న విజయవాడలో వైసీపీ బీసీ సదస్సు.. విజయసాయిరెడ్డి

ఈనెల 7వతేదీన విజయవాడలో వైసీపీ బీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బీసీ సదస్సుకు 80వేల మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బీసీ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement