Wednesday, April 24, 2024

31న రెవెన్యూలో గ్రూప్‌-4 ఉద్యోగాలకు రాత పరీక్ష..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రూప్‌-4 ఉద్యోగాలకు హాల్‌ టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటన చేస్తూ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి మూడు లక్షల 86వేల 195 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

వీరికి ఈ నెల 31న రాత పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌ టిక్కెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement