Saturday, April 20, 2024

శ్రీశైలంలో యువతి ఆత్మహత్యాయత్నం

శ్రీశైలంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మౌనికారెడ్డి అనే యువతి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement