Saturday, April 20, 2024

Special Train: నరసాపురం-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు.. ఇవాళ ఒక్కరోజే..

నరసాపురం : పండుగ రద్దీ ఎక్కువగా ఉండటంతో మంగళ వారం నరసాపురం – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు స్టేషన్‌ మేనేజర్‌ దివాకర్‌ చెప్పారు. 07466 నెంబరుతో నరసాపురంలో సాయంత్రం ఆరు గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. గుంటూరు, సత్తెనపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా సికింద్రాబాద్‌కు మర్నాడు ఉదయం 4.10 గంటలకు చేరుకుంటుందన్నారు. పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకి వీడు స్టేషన్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement