Friday, April 19, 2024

ప్లెక్సీ ప్రింటింగ్ రేట్లు పెంపు..ఓన‌ర్స్ ర్యాలీ

పశ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు ప్లెక్సీ ప్రింటింగ్ రేట్లు పెంచామని తెలియచేస్తూ నగరంలో ఏలూరు ప్లెక్స్ ప్రింటింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పది సంవత్సరాలుగా అడుగు ఆరు రూపాయల మాత్రమే ఉందని ప్లెక్సీ తయారి రేట్లు పెరగడం వల్ల ప్రింటింగ్ రేట్లు పెంచామని అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement