Thursday, April 25, 2024

భీమ‌వ‌రంలో కారు బీభత్సం.. ఒక‌రు మృతి, న‌లుగురికి గాయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో కారు బీభ‌త్సం సృష్టించ‌డంతో ఒక‌రు మృతిచెంద‌గా, న‌లుగురికి గాయాల‌య్యాయి. కారు అదుపుత‌ప్పి కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో… ఈ ప్ర‌మాదంలో ఒక‌రు చ‌నిపోగా.. న‌లుగురికి గాయాల‌య్యాయి. గాయాల‌పాలైన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement