2024 జరుగబోయే ఎన్నికలకు జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ, టీడీపీ లాంటి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఏపీని పునర్ నిర్మించడం బీజేపీ, జనసేనకే సాధ్యామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పార్టీలను ప్రజలు నమ్మరని అన్నారు. ఆ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement