Thursday, March 28, 2024

చ‌ట్టబ‌ద్దంగా పోరాడ‌తా : అశోక్ బాబు

రాజ‌కీయ కుట్ర‌తోనే త‌న‌పై నాపై త‌ప్పుడు కేసు పెట్టార‌ని, దీనిపై చ‌ట్ట‌బ‌ద్ధంగా పోరాడ‌తామ‌ని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆయ‌న‌పై న‌మోదైన కేసుపై ఆయ‌స స్పందిస్తూ… ఉద్యోగ సంఘం నేత సూర్య‌నారాయ‌ణ ప్రోద్బ‌లం ఉంద‌న్నారు. 2019లో డిపార్టుమెంట‌ల్ విచార‌ణ కూడా జ‌రిగింద‌న్నారు. టెక్నిక‌ల్ మిస్టేక్ కావ‌డంతో ప‌నిష్మెంట్ అవ‌స‌రం లేద‌ని విచార‌ణాధికారి రిపోర్టు కూడా ఇచ్చార‌న్నారు. సీబీఐ విచార‌ణ కూడా చేసుకోవ‌చ్చ‌ని అశోక్ బాబు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement