Wednesday, April 24, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పై పార్ల‌మెంట్ స‌మావేశాల్లో సమిష్టిగా పోరాడాలి.. ఉండ‌వ‌ల్లి

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్ల‌మెంట్ స‌మావేశాల్లో సమిష్టిగా పోరాడాలని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆయ‌న‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్తే ప్రజలకే నష్టమని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్మిక సంఘాలు విఫలమ‌య్యాయన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భారీ సభ పెట్టి డిక్లరేషన్ చేయాలని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement