Saturday, April 20, 2024

వాలంటీర్లు గొప్ప సేవకులు, సైనికులు : సీఎం జగన్

వాలంటీర్లు గొప్ప సేవకులు, సైనికులు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… వివక్షత, అవినీతికి తావు లేకుండా వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఊహకు అందని పాలన కొనసాగుతోందని సీఎం జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement