Thursday, March 28, 2024

క్వారంటైన్ ఇవ్వండి.. నర్సింగ్ సిబ్బంది ఆందోళన

విశాఖ కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద స్టాఫ్ నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు క్వారంటైన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ వలన ఇంట్లో వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సుమారుగా పది మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ అధికార యంత్రాగం పట్టించుకోవడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement