Thursday, April 25, 2024

పొలమాంబ ఆలయంలో భారీ చోరీ – బంగారు ఆభరణాలు, వెండి కిరీటం అప‌హర‌ణ‌…

విశాఖప‌ట్నం – వాల్తేర్ పొలమాంబ ఆలయంలో భారీ చోరీ జ‌రిగింది. బంగారు ఆభరణాలు, వెండి కిరీటం తోపాటు వెండి వస్తువులు అపహరించారు. ఉద‌యం గుడికి వ‌చ్చిన పూజారులు ఈ చోరీని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు‌ దేవాలయ అధికారులు.. సుమారు 25 తులాల బంగారంతో పాటు వెండి కిరిటం మ‌రికొన్నివిలువైన వ‌స్తువులు మాయ‌మైన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.. కేసు న‌‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నా‌‌‌రు పోలీసు

Advertisement

తాజా వార్తలు

Advertisement