Tuesday, March 26, 2024

విశాఖ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉద్రిక్తత..

విశాఖపట్నం జిల్లాలోని సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను అధికారులు తొలగించారు. బీజేపీ జెండాల తొలగింపుపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. సోమువీర్రాజు ఆగ్రహంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement