Monday, April 15, 2024

Breaking: చిట్టీల పేరుతో రూ.4కోట్ల మోసం : పోలీసుల అదుపులో నిందితురాలు

విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.4కోట్లు మోసం చేసింది. గంగా భవాని అనే మహిళ పలువురు మహిళల దగ్గర చిట్టీల పేరుతో రూ.4కోట్ల మేర మోసం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అయితే నిందితురాలు గంగా భవాని పోలీసుల అదుపులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement