Wednesday, April 17, 2024

Breaking: విశాఖలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పీజీ విద్యార్థిని మాధురి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మాధురి హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మాధురి ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని సెయింట్ జోసఫ్ కాలేజీ స్టూడెంట్ గా గుర్తించారు. అయితే ఆ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement