Tuesday, March 26, 2024

డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ

విశాఖ – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విశాఖ సీతమ్మధారలోని డాక్టర్ సుధాకర్ ఇంటికి వెల్లారు. అనంతరం సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా అని లోకేశ్‌ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి డాక్టర్‌ సుధాకర్‌‌ అన్న లోకేశ్..‌ఆయనపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement