Saturday, April 20, 2024

విశాఖ జిల్లాలో రెండు మృత‌దేహాల మిస్ట‌రీ

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో మృత‌దేహాల మిస్ట‌రీ చోటుచేసుకుంది. తిమ్మాపురం బీచ్ లో యువ‌తి మృత‌దేహం కొట్టుకొచ్చింది. నిన్న రుషికొండ బీచ్ లో యువ‌కుడి మృత‌దేహం కొట్టుకొచ్చింది. అయిదే యువ‌తి దివ్య ది విజ‌య‌న‌గ‌రం.. కాగా.. యువ‌కుడు వెంక‌ట్ రెడ్డికి సొంతూరు నంద్యాల. వీరిద్ద‌రిదీ ఆత్మ‌హ‌త్య‌లుగానే నిర్ధారించారు. వేర్వేరు పీఎస్ ల‌లో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement