Friday, April 26, 2024

సింహాచల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విశాఖ జిల్లా సింహాచలం ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. గురువారం సింహాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. మంత్రి ఆలయ మర్యాద ప్రకారం స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభ ఆలింగనం తదుపరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement