Saturday, April 20, 2024

జీపు బోల్తా.. ఒక‌రి మృతి.. 12 మందికి గాయాలు..

అల్లూరి జిల్లా పెదబయలు మండలం గలగండ గ్రామ సమీపంలో గురువారం రాత్రి ఒరిస్సా నుండి 14 మందితో వస్తున్న జీపు బోల్తా ప‌డింది. ఈ ఘటనలో జీపు డ్రైవర్ అక్కడే మృతి చెంద‌గా.. మరో మహిళకు తీవ్ర గాయాల‌య్యాయి. 12 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షత గాత్రులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement