Thursday, April 25, 2024

విద్యుత్ షాక్ తో తల్లి, కొడుకు మృతి

విద్యుత్ షాక్ తో త‌ల్లి, కొడుకు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వేపాడ మండ‌లం వావిల‌పాడులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పొలం వ‌ద్ద విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో త‌ల్లి, కొడుకు చ‌నిపోయారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement