Thursday, April 25, 2024

బొబ్బిలిలో కౌన్సిలర్ భర్తపై హత్యాయత్నం

ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో కౌన్సిలర్ భర్తపై హత్యాయత్నం జరిగింది. కౌన్సిలర్ సునీత భర్త గోపిపై దుండగులు దాడి చేసి పరారయ్యారు. దీంతో కౌన్సిలర్ భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులను కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement