Wednesday, April 24, 2024

బొబ్బిలిలో ఆవు, గేదెలపై పంజా విసిరిన పులి

విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పులి సంచరించింది. బాడంగి మండల పరిధిలోని రావి వలస గ్రామం వద్ద పెద్దపులి పంజా విసిరింది. ఆవు, గేదెలను పెద్దపుల్లి చంపేసింది. అలాగే ఆదివారం మెట్టవలస పరిసర ప్రాంతంలో పులి సంచరించింది. పులి ఇలా గ్రామాల్లోకి వచ్చి ఆవులు, గేదెలను చంపుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement