Thursday, April 18, 2024

AP | అప్స ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి వర్గం విజయం.. అర్ధరాత్రి వరకు సాగిన కౌంటింగ్

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : ఏపి సచివాలయం ఉద్యోగుల సంఘం ఎన్నిక‌లు నిన్న (బుధ‌వారం) అర్ధ‌రాత్రి వ‌ర‌కు కొన‌సాగాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఆయ‌న మద్దతు దారులు ఘన విజయం సాధించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి.

కమిటీలో ఎన్నికైన వారి వివరాలు
సంఘం కోశాధికారిగా కె. వెంకట్రావు, సంయుక్త కార్యదర్శులుగా సాయి (స్పోర్ట్స్), మనోహర్ (ఆర్గనైజేషన్),
రమాదేవి రెడ్డి (మహిళా విభాగం), అదనపు కార్యదర్శిగా గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా గోపీకృష్ణ, ఉపాధ్యక్షులుగా యర్రన్న, ఉపాధ్యక్షురాలుగా సత్య సులోచనలు ఎన్నిక‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement