Wednesday, April 17, 2024

వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాలి : సీఎం జ‌గ‌న్

క‌రోనాపై వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌రోనాపై ఆయ‌న ఈరోజు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌కు మంత్రి ఆళ్ల నాని, సీఎస్ సునీల్ శ‌ర్మ‌, డీజీపీ, అధికారులు హాజ‌ర‌య్యారు. క‌రోనా నియంత్ర‌ణ‌పై అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. రేప‌టి నుంచి నిర్వ‌హించ‌నున్న నైట్ క‌ర్ఫ్యూ అమ‌లుపై సీఎం సూచ‌న‌లు చేశారు. వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డంపై జ‌గ‌న్ స‌మీక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement