Tuesday, April 23, 2024

Muraleedharan: ఉగ్రశక్తులకు ఏపీ ప్రభుత్వం మద్దతు: కేంద్ర మంత్రి సంచలన ఆరోపణ

కర్నూలు జిల్లా ఆత్మకూరులో వివాదస్పద వాఖ్యల కారణంగా Qఅరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బీజేపీ నేతలను కేంద్రమంత్రి మురళీధరన్, ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజులు పరామర్శించారు. కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకారం రెడ్డిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇస్లామిక్ ఉగ్రవాదశక్తులకు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తోందని ఆరోపించారు. కొందరు అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అల్లర్లకు సీఎం జగన్ బాధ్యత వహించాలని, శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement