Friday, March 29, 2024

Breaking: జ‌ల్లేరువాగులో ప‌డిన ఆర్టీసీ బ‌స్సు: ఇద్ద‌రు మృతి


పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరువాగులో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణీకులు మృతిచెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ‌స్సు వాగులో ప‌డిన స‌మ‌యంలో బ‌స్సులో 20మంది ప్ర‌యాణీకులున్నారు. ప్ర‌యాణీకుల‌ను ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. అయితే ఈ ప్ర‌మాదం గురించి పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement