Wednesday, April 24, 2024

నకరికల్లు కెనాల్ లో ఇద్దరు గల్లంతు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నకరికల్లు కెనాల్ లో ఇద్దరు గల్లంతయ్యారు. బ్రాంచ్ కెనాల్ లో పడి గోపి (21), ముస్తఫా (25) లు గల్లంతయ్యారు. గల్లంతైన వీరిద్దరూ ప్రమాదవశాత్తూ ఒడ్డు నుంచి జారి పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిని వెతికి బటయకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement