Wednesday, April 24, 2024

Prakasam : రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డుప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దార‌వీడు మండ‌లంలోని అంకాల‌మ్మ గుడిద‌గ్గ‌ర బైక్ ను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈప్ర‌మాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు కాగా.. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే ఇద్ద‌రూ మృతిచెందారు. మృతులు ర‌జినీకాంత్, అన్వేష్ గా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement