Saturday, April 20, 2024

విద్యార్థుల సామర్థ్యాన్ని ..పరీక్షించేందుకు ఎన్.ఎ.ఎస్ టెస్ట్..

తుని : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తునిలో ఎన్ఎఎస్ టెస్ట్ నిర్వహించారు. తుని మండలం పరిధిలో వివిధ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 89 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 3, 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, మ్యాథ్స్,ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా 8, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సబ్జెక్టు లో పరీక్షలు నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారిని పి. గీత దేవి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement