Tuesday, April 23, 2024

ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టిటిడి

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది ఈనెల 23వ తేది ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో అక్టోబర్ మాసంకు సంభంధించిన 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. రోజుకి 8 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఈనెల 24వ తేది ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టిటిడి. రోజుకి 8 వేల చోప్పున టిక్కెట్లను విడుదల చేయనున్నారు. 23వ తేది నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ లో జారి చేస్తున్న సర్వదర్శనం టోకెన్లు జారిని టీటీడీ నిలిపి వేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement