Thursday, April 25, 2024

శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. ఉచిత దర్శన టికెట్లు తొలిసారి ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున టీడీపీ వెబ్‌సైట్‌లో అందుబాటుఓ ఉంటాయి. రేపటి నుంచి అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను టీడీపీ విడుదల చేసింది. కాగా, కరోనా కట్టడి, భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ నిలిపివేశారు.

ఇది కూడా చదవండిః ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీ ప్రసంగం

Advertisement

తాజా వార్తలు

Advertisement