Wednesday, March 27, 2024

Breaking: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ధర్మారెడ్డికి నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement