Wednesday, March 27, 2024

మహాకాళేశ్వరస్వామి సేవలో టీటీడీ చైర్మన్

రాజమండ్రిలో నూతనంగా నిర్మితమైన శ్రీ మహాకాళేశ్వరస్వామి వారి ఆలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement