Wednesday, April 24, 2024

Vizag: విషాదం.. పెళ్లి పీటలపైనే వధువు హఠాన్మరణం

పెళ్లి చేసుకొని నిండునూరేళ్లు భర్తతో సంతోషంగా ఉండాలనుకున్న ఆ వధువును విధి చిన్నచూపు చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో పెళ్లి పీటలపైనే వధువు హఠ్మారణం చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని మధురవాడ పీఎంపాలెంలో బుధవారం రాత్రి పెళ్లి జరుగుతుండగా.. అలసట కారణంగా వధువు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచింది. దీంతో అప్పటి వరకూ వెళ్లి వేడుకతో కళకళలాడిన కళ్యాణమండపం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement