Friday, April 19, 2024

ఏపీలో కొత్త‌గా 10 ఒమిక్రాన్ కేసులు

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు ఎక్కువ‌వుతున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. కువైట్, నైజీరియా, సౌథీ అరేబియా, యూఎస్ నుంచి వ‌చ్చిన వారికి ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement