Wednesday, April 24, 2024

ఆత్మహత్య చేసుకున్న వలంటీర్ కుటుంబానికి.. ఎమ్మెల్యే ఆర్ కే పరామర్శ

గుంటూరు జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తాడేపల్లి, మహానాడుకు చెందిన వ‌లంటీర్ రవికుమార్ కుటుంబాన్నిఈరోజు ఎమ్మెల్యే ఆర్కే పరామర్శించారు. రవి కుమార్ మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.. జిల్లా కలెక్టర్ తో సంప్రదింపులు జరిపి వ‌లంటీర్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement