Saturday, April 20, 2024

రేపు తిరుమలకు వెళ్లనున్న విష్ణు అండ్ టీమ్

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానల్ లోని సభ్యులతో కలసి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు విద్యాసంస్థల అధినేత  మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థ ఆవరణలో మా ప్యానల్ సభ్యులను ఘనంగా సత్కరించనున్నారు. తర్వాత మోహన్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement