Saturday, April 20, 2024

తిరుమల కిడ్నాప్ కేసు: ఇంకా లభించని బాలుడి ఆచూకీ

తిరుమలలో కలకలం రేపిన బాలిడి కిడ్నాప్ కేసులో ఇంకా పురోగతి కనిపించ లేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకి ఇంకా లభించలేదు. సిసి పుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తు కోనసాగుతున్నారు. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ చేరుకున్న కిడ్నాపర్.. తెలుగు భాష మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్లు భావిస్తున్నారు. బాలుడి ఆచూకి కోసం నెల్లూరు,కడపకు ప్రత్యేక పోలిస్ బృందాలు బయల్దేరి వెళ్లాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement