Friday, April 19, 2024

తిరుమలలో పోటెత్తిన భక్తజనం – 36 గంటల తర్వాతే దర్శన భాగ్యం

:శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాక రెండు, మూడు రోజులుగా భక్తులు పెద్దఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు… వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని శిలాతోరణం దాకా దాదాపు రెండు కిలోమీటర్లు బారులు తీరారు. వీరికి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement