Thursday, April 25, 2024

Breaking: ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిధిలో గల గొల్లపూడిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు ఫణీంద్ర, సుధ, రాజేశ్వరిగా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement