Wednesday, April 24, 2024

Breaking: కోనేరులో ఈత‌కెళ్లి ముగ్గురు బాలిక‌లు మృతి..

కోనేరులో ఈత‌కెళ్లి ముగ్గురు బాలిక‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బైరెడ్డిపల్లి మండ‌లం తీర్థం గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈత‌కెళ్లి మృతిచెందిన బాలిక‌లను గౌతమి (14), మౌనిక (14), భ‌వ్య (17) లుగా గుర్తించారు. మృతులు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. భైర‌వ‌స్వామి ఆల‌య కోనేరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement