Monday, April 15, 2024

మూడు త‌రాల ముచ్చ‌ట‌.. రోశ‌య్య వార‌సుల‌ పంచెక‌ట్టు అదుర్స్‌..

మాజీ సీఎం, దివంగ‌త నేత కొణిజేటి రోశ‌య్య ఫ్యామిలీ పిక్ ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. రోశ‌య్య కుమారుడు, మ‌న‌వ‌డు, ముని మ‌న‌వ‌డు ఉన్న ఈ పొటోని చాలామంది లైక్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలో సేమ్ టూ సేమ్ రోశ‌య్య‌తో పాటు త‌న కుమారుడు, మ‌న‌వ‌డు, ముని మ‌న‌వ‌డు ఒకే స్టైల్ మెయింటేన్ చేశారు.

పంచెక‌ట్టుతోపాటు ఎడ‌మ భుజంపై కండువా కూడా సేమ్ టూ సేమ్ క‌ల‌ర్ మ్యాచ్ అయ్యింది.. ఇక రోశ‌య్య ముని మ‌న‌వ‌డిని చూసి అంతా ముచ్చ‌ట‌ప‌డుతున్నారు. ముందు త‌రాల‌కు కాబోయే వార‌సుడు అని కొనియాడుతున్నారు.. మ‌రి ఆ ఫొటోని మీరు కూడా చూడండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement