Saturday, March 23, 2024

ఆ మ‌హిళా కానిస్టేబుల్ స్పృహ త‌ప్పింది..ఎందుకో?

గుంటూరు: ఓ మ‌హిళా కానిస్టేబుల్ స్పృహ త‌ప్పి ప‌డిపోయింది. త‌క్ష‌ణ‌మే ఆమెను స‌హ‌చ‌రులు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఎందుకో చ‌ద‌వండి… సోమ‌వారం సంద‌ర్భంగా గుంటూరు రూరల్ పోలీస్ కార్యాలయంలో స్పందన సెల్ జ‌రుగుతోంది. దుర్గి మండలం కి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాధు చేయటానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ సృహ తప్పి పడిపోయింది. . త‌క్ష‌ణం స్పందించిన పోలీసులు ఆమెను గుంటూరు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement